Top stories

← Top stories
సీఎస్ఈ.. వెరీ ఈజీ!

2023 నుంచి 2025 వరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ విశ్లేషణ చేసింది. ఏ ర్యాంకు విద్యార్థులు ఏ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారనే దానిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.