గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఏడుగురి మృతి

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో, ఒక బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.