గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో, ఒక బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో, ఒక బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.